గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తున్న టర్బో లారీని పొన్నూరు రూరల్ పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. పచ్చలతాడిపర్రు గ్రామానికి మట్టిని తరలిస్తున్నట్లు గుర్తించి, డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.