పొన్నూరు: రైతులకు తైవాన్ స్పెయర్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ధూళిపాళ్ల

పొన్నూరు మండలం మునిపల్లె గ్రామంలో శనివారం నూతనంగా ఏర్పాటు చేసిన ధూళిపాళ్ల వీరయ్య చౌదరి ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ప్రారంభించారు. అనంతరం 72 మంది రైతులకు సబ్సిడీపై మంజూరైన తైవాన్ స్ప్రేయర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పొన్నూరు నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త వడ్డాణం మార్కండేయ బాబు, తాళ్లపాలెం, మునిపల్లె గ్రామ రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్