పొన్నూరు: ఉరుసు మహోత్సవంలో పాల్గొన్న వైసీపీ నేత అంబటి

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామంలో ఆదివారం ఉరుసు మహోత్సవంలో పొన్నూరు వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పాల్గొన్నారు. ముస్లిం మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరంనం జరిగిన అన్నదాన వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్