ఈ కార్యక్రమంలో డిఆర్సి ఏడిఏ సునీత మాట్లాడుతూ జిప్సం యొక్క ఉపయోగాలు చౌడు భూముల బాగుచేసుకోవటం గురించి తెలియజేశారు. జీవ శిలీంద్ర నాశిని సూడో మోనాస్, ట్రైకోడెర్మా విరిడి వాడకం గురంచి రైతులకు అవగాహన కల్పించారు. పొన్నూరు ఏడిఏ రామకోటేశ్వరి మాట్లాడుతూ ప్రతి రైతు ఈ క్రాప్ బుకింగ్, ఈ కేవైసీ చేయించుకోవాలని కోరారు.
భర్త గుట్కా తినడం మానడం లేదని భార్య ఆత్మహత్య