ప్రత్తిపాడు: ఈనెల 28న జరిగే మహానాడును జయప్రదం చేయండి

ప్రత్తిపాడు నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం ఎమ్మెల్యే రామాంజనేయులు కార్యాలయం గుంటూరులో ఆదివారం జరిగింది. ఎమ్మెల్యే బూర్ల మాట్లాడుతూ ఈనెల 28న కడపలో జరిగే మహానాడు కార్యక్రమంలో నియోజకవర్గ పరిధి నుంచి వేలాదిగా టీడీపీ కార్యకర్తలు, నేతలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. 5 సo. ల వైసీపీ అరాచక పాలననుంచి విముక్తి కల్పించి రాష్ట్ర ప్రజలకుఅభివృద్ధి ఫలాలు అందించడానికి చంద్రబాబు అధికారంలోకి రావడం గమనార్హం అన్నారు.

సంబంధిత పోస్ట్