సత్తెనపల్లి త్యాగరాజు మందిరంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు చందోలు సత్య నారాయణ ఈ నియామకం చేపట్టారు. రాజ్యాధికారమే లక్ష్యంగా పార్టీ అధినేత, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్, రాష్ట్ర అధ్యక్షుడు చందోలు సత్యనారాయణ కృషి చేస్తున్నారని విజయ్ కుమార్ తెలిపారు.
రాత్రిపూట ఆలస్యంగా తినడం ఆరోగ్యానికి హానికరం: నిపుణులు