ఆగస్ట్ 7న చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకం ప్రారంభం!

AP ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం కొత్త పథకాన్ని ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. ఆగస్ట్ 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా “ఉచిత విద్యుత్ పథకం” ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం యోచిస్తోంది. ఈ పథకం కింద ప్రతి చేనేత కుటుంబానికి నెలకు 200 యూనిట్ల వరకు, ప్రతి పవర్‌లూమ్ యూనిట్‌కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇవ్వనున్నారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా 93,000కు పైగా చేనేత కుటుంబాలు, 10,534 పవర్‌లూమ్ యూనిట్లు లబ్ధి పొందనున్నాయి.

సంబంధిత పోస్ట్