ఏపీలో కొత్త జిల్లాల పునర్విభజనపై కసరత్తు

AP: కొత్త జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా, కొత్త జిల్లాలు మరియు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై చర్చించడానికి బుధవారం అమరావతి సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. సీఎం చంద్రబాబు నాయుడు సూచనల మేరకు జరిగిన ఈ చర్చలో, పలు మండలాలు, గ్రామ సరిహద్దుల మార్పులపై చర్చించారు. ఈ నెల 10వ తేదీన సీఎం కొత్త జిల్లాలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్