AP: పల్నాడు జిల్లా దమ్మాలపాడు అడ్డరోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బైక్ను బలంగా ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.