చిత్తూరు ఫారెస్ట్ రోడ్డులో 2024 నవంబర్ 16 న రోడ్డు ప్రమాదంలో బీవీ రెడ్డి పాఠశాలకు చెందిన విద్యార్థి మరణించిన విషయం విధితమే. ఈ సందర్భంగా చలించిన చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పీ. వీ. కే. ఎన్ నుంచి కలెక్టర్ బంగ్లా వరకు వెంటనే వెడల్పైన నూతన రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం సీఐ నిత్య బాబు, మృతుని కుటుంబ సభ్యులు, పాఠశాల యాజమాన్యం సిబ్బంది ఎమ్మెల్యేను సన్మానించారు.