కుప్పం మున్సిపాలిటీలోని తంబిగానిపల్లి ప్రాథమిక పాఠశాలను టీడీపీ మున్సిపల్ అధ్యక్షుడు కాణిపాకం వెంకటేష్ పరిశీలించారు. విద్యార్థుల చదువులపై ఆరా తీసి, పాఠశాల ప్రాంగణంలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తుందని ఆయన తెలిపారు.