నగరి: ఎస్బీఐ బ్యాంకులో చోరీకి విపలయత్నం

నగరి నియోజకవర్గం, విజయపురం మండలం, పన్నూరులోని ఎస్బీఐ బ్రాంచ్‌లో సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి విఫలయత్నం చేశారు. ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై మహేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం, నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక నిఘా ఉంచారు. మండలంలో వ్యవసాయ మోటారు కేబుళ్లు, స్టార్టర్లు తరచూ దొంగిలించబడుతున్నాయని, ఈసారి బ్యాంకులో దొంగతనం చేసేందుకు ప్రయత్నించడం స్థానికులను కలవరపరిచింది.

సంబంధిత పోస్ట్