మంగళవారం రాత్రి పలమనేరు మండలం ముసలిమడుగు గ్రామ సమీపంలో సంచరించిన జంట ఏనుగులు, పిచ్చాడి, కృష్ణప్ప అనే ఇద్దరు రైతుల వరి పంటను తొక్కి నాశనం చేశాయి. ఏనుగులు గ్రామంలోకి రావడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు.