పుంగనూరు: లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్యాచరణపై

మదనపల్లెలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్యాచరణపై వైసీపీ ఆధ్వర్యంలో మంగళవారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సాగునీరు, తాగునీటి భవిష్యత్ కార్యాచరణపై పార్టీ నాయకులు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్, పుంగనూరు ఎమ్మెల్యే రామచంద్రారెడ్డితో పాటు ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి చింతల తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్