సత్యవేడు: ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే

నాగలాపురం మండలం కొట్టకాడు గ్రామం దళిత వాడలో ఆదివారం సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వ పథకాలను వివరిస్తూ కరపత్రాలు పంచారు. గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమం ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో జరుగుతుందన్నారు. ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్