శ్రీకాళహస్తిలో 9 మంది స్మగ్లర్లు అరెస్ట్

శ్రీకాళహస్తి అటవీ పరిధిలో బుధవారం ఉదయం టాస్క్ ఫోర్స్ పోలీసులు కూబింగ్ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో 20 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 9 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్లు ఏఆర్ఎస్సై ఈశ్వర్ రెడ్డి తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో ఇద్దరు తిరుపతి జిల్లాకు చెందినవారు. వీరిని తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

సంబంధిత పోస్ట్