తిరుమలలో అభివృద్ధి పనుల పురోగతిపై ఈవో సమీక్ష

తిరుమ‌ల‌లో జ‌రుగుతున్న అభివృద్ధి ప‌నుల పురోగ‌తిపై విభాగాలవారిగా అధికారుల‌తో టీటీడీ ఈవో జె. శ్యామ‌ల‌రావు, అద‌న‌పు ఈవో సి. హెచ్‌. వెంక‌య్య చౌద‌రితో క‌లిసి తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌న్ లో శుక్ర‌వారం స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా తిరుప‌తిలో ఎస్ఎస్‌డీ కౌంట‌ర్ల‌ నిర్వహణ, అన్నప్రసాదం విభాగం ఆధునీక‌ర‌ణ‌, పరకామణి నిర్వహణ, పారిశుద్ధ్యం వంటి అంశాలపై వివరంగా ఈఓ సమీక్షించారు.

సంబంధిత పోస్ట్