కూటమి ప్రజాప్రతినిధులు బరితెగిస్తున్నారు: జగన్ (వీడియో)

AP: కూటమి ప్రజాప్రతినిధులు బరితెగిస్తున్నారని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వివాదంపై జగన్ స్పందించారు. ‘ఎమ్మెల్యే అరవ శ్రీధర్.. అసలు అతను మనిషేనా? ఆ అమ్మాయి అన్ని సాక్ష్యాధారాలతో సహా బయటపడితే ఎలాంటి చర్యలు లేవు. ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపులు భరించలేక ఒక స్కూల్ ప్రిన్సిపల్ ఆత్మహత్యాయత్నం చేసింది. అయినా ఏ చర్య లేదు’ అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్