ప్రభుత్వ ఆసుపత్రిలో స్వచ్ఛాత హీ సేవా కార్యక్రమం

ప్రజలందరూ సంపూర్ణం గా ఆరోగ్యం గా ఉండాలంటే పారిశుద్ద్య కార్మకులు ఆరోగ్యంగా ఉండాలని ప్రభుత్వం కల్పించిన స్వచ్ఛతహి సేవా కార్యక్రమంను సద్వినియోగం చేసు కోవాలని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు సోమవారం కొవ్వూరు ప్రభుత్వఆసుపత్రిలో ఏర్పాటు చేసిన నియోజకవర్గం శానిటేషన్ వర్కర్స్ హెల్త క్యాంపులో పాల్గొని అన్నారు.

సంబంధిత పోస్ట్