ఏపీ స్టేట్ సివిల్ సప్లయిస్ సభ్యురాలుగా తుమ్మల పద్మజా

ఆంధ్రప్రదేశ్ లోని నామినేటెడ్ పదవులకు సంబంధించి 20 కార్పొరేషన్లకు చైర్మన్ వైస్ చైర్మన్ ను, సభ్యులను మంగళవారం నియమిస్తూ ఉత్తర్వులు జారీకాబడిన విషయం విధితమే.స్టేట్ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ సభ్యురాలుగా పెద్దాపురం నియోజకవర్గం నుండి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు తుమ్మల పద్మజా లక్ష్మిని నియమితులయ్యారు.ఈ సందర్భంగా పద్మజా లక్ష్మికి పలువురు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్