అమలాపురం: జీవరాశి మనుగడకు తోడ్పాటు అందించాలి

పర్యావరణ సమతుల్యతను, జీవవైవిద్యాన్ని కాపాడటానికి నిర్వహించే ముఖ్యమైన కార్యక్రమం వన మహోత్సవ కార్యక్రమమని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి జీవరాశి మనుగడకు తోడ్పాటు అందించాలని ఆర్డీవో మాధవి పిలుపునిచ్చారు. శనివారం అమలాపురం ఆర్డిఓ కార్యాలయం వద్ద విద్యార్థుల ద్వారా జూలై 1 నుండి 7 వరకు నిర్వహిస్తున్న వారోత్సవ వనమహోత్సవ ర్యాలీని ఆమె ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్