ఛత్తీస్ఘడ్ క్యాబినెట్ మంత్రి ఉండ్రావరం మండలం వెలివెన్ను గ్రామంలో శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా బీజేపీ తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి బూరుగుపల్లి శివరామకృష్ణ నాయకులతో కలిసి ఆయనకు సాదరంగా స్వాగతం పలికి, శాలువా కప్పి సన్మానించారు. అనంతరం కొద్దిసేపు పార్టీ అంతర్గత అంశాలపై చర్చించారు. ఈ పర్యటన తూర్పు గోదావరి జిల్లా, నిడదవోలు ప్రాంతంలో జరిగింది.