రామచంద్రాపురం: ఆగస్టు 2న మరో సూపర్ సిక్స్ హామీ: మంత్రి

ఆగస్టు 2వ తేదీన మరో సూపర్ సిక్స్ హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చబోతోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి, రామచంద్రపురం ఎమ్మెల్యే వాసంశెట్టి సుభాష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 46. 50 లక్షల మంది రైతుల ఖాతాల్లో 'అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్' పథకం కింద మొదటి విడత డబ్బులు జమ చేస్తుందని, ఒక్కొక్క రైతు ఖాతాకు రూ. 7000 జమ కానున్నాయన్నారు. మొత్తం ఏడాదికి మూడు విడతల్లో రూ. 20 వేలు ఇస్తారు.

సంబంధిత పోస్ట్