జంగారెడ్డిగూడెం: బ్యారన్ నుంచి చెలరేగిన మంటలు

జంగారెడ్డిగూడెం మండలం చిన్నవారిగూడెంలో బుధవారం రాత్రి పొగాకు క్యూరింగ్ చేస్తుండగా బ్యారన్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పొగాకు క్యూరింగ్ చేస్తుండగా బ్యారన్ నుంచి మంటలు చెలరేగి నిలువ చేసుకున్న గోడౌన్‌లో ఉన్న పొగాకు కూడా దగ్ధమైందని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు రూ. 15 లక్షల వరకు నష్టం జరిగినట్లు రైతు దాకారపు అర్జున్ రావు తెలిపారు. విషయం తెలుసుకున్న ఫైర్ ఇంజన్ అధికారులు మంటలు అదుపు చేశారు.

సంబంధిత పోస్ట్