అధికారులు అలసత్వం వహిస్తే సహించేది లేదని అన్నారు. అలాగే పనిచేయండి అంతేకాని సాకులు వద్దని, ప్రజా సమస్యలను పరిష్కరించడానికి మీ ముందు కాపలాదారుడుగా ఉంటానని సూచించారు. అదేవిధంగా అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు.
ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు హైదరాబాద్ వాసులు మృతి