వరద బాధితులకు 50వేల ఆహార పొట్లాలు: ఎమ్మెల్యే

విజయవాడను అతలాకుతలం చేసిన వరద వల్ల ముంపునకు గురైన లక్షలాది మంది ప్రజలను ఆదుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడి స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూటమి నాయకులు, స్వచ్ఛంద సంస్థలు వరద సహాయక చర్యలో భాగస్వామ్యం అవుతున్నాయని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రావు అన్నారు. ఈ మేరకు మంగళవారం వరద బాధితులకు 50వేల ఆహార పొట్లాలు సిద్ధం చేశామని తెలిపారు. ప్యాకింగ్ పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్