వరద బాధితుల కోసం చింతమనేని ఔదార్యం

విజయవాడ వరద బాధితులకోసం దెందులూరు నియోజకవర్గం నుంచి బుధవారం ఉదయాన్నే వేలాది మందికి అల్పాహారం అందించటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆహారం తయారీ కేంద్రం వద్ద చింతమనేని రాత్రి నుండి అక్కడే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. గత 4రోజులుగా విశ్రాంతి లేకపోవటంతో అలసి పోయి, ప్యాకింగ్ ప్రదేశంలోనే ఒక సామాన్యుడి లాగ ప్లాస్టిక్ చైర్లో సేద తీరారు.

సంబంధిత పోస్ట్