పాడి రైతులకు అండగా చింతమనేని

పెదపాడు మండలం గోగుంట గ్రామంలోని వరద ముంపు ప్రాంతాల్లో సోమవారం స్థానిక కూటమి నాయకులు, అధికారులతో కలిసి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వరద ముంపు వల్ల ఆవులు గేదెలకు ఎండు గడ్డి పచ్చగడ్డి వంటివి లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తరఫున మొత్తం 200 టన్నులు టిఎంఆర్ సిద్దం చేయనుండగా, వాటిలో భాగంగా సుమారు 25మెట్రిక్ టన్నుల టీఎంఆర్లు అందజేశారు.

సంబంధిత పోస్ట్