300 కోట్లతో బయో గ్యాస్ ప్లాంట్ కు ఎమ్మెల్యే శంకుస్థాపన

దెందులూరు మండలం కండ్రిక నరసాపురం గ్రామంలో సుమారు సుమారు 300 కోట్ల రూపాయల పెట్టుబడితో హెచ్పిసిఎల్ సంస్థ ఆధ్వర్యంలో నిర్మించనున్న బయో గ్యాస్ తయారీ ప్లాంట్ కు శంఖు స్థాపన కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ముఖ్య అతిథిగా బుధవారం హాజరయ్యారు. ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ జయంతి పురస్కరించుకుని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

సంబంధిత పోస్ట్