వైసీపీ అక్రమాలపై విజిలెన్స్ విచారణ చేపట్టాలి

గత వైసిపి ప్రజాప్రతినిధుల నిర్వాకం వల్ల లోయర్ పనుల పేరుతో జరిగిన భారీ అక్రమాల వల్లే నేడు పెదపాడు మండలంలోని కడిమికుంట, ఆర్పీ పాలెం సహా పలు గ్రామాలు వరద ముంపుకు గురై ఇబ్బందులు పాలవుతున్నాయని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఈ అక్రమాలపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని, విచారణ నిష్పక్షపాతంగా నిర్వహించి, తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ నీ కోరారు.

సంబంధిత పోస్ట్