ఏచూరి సీతారాం సంతాప సభ

దేశం గర్వించదగ్గ గొప్ప మేధావిని కోల్పోయామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్. లింగరాజు అన్నారు. సిపిఎం పెదపాడు శాఖ ఆధ్వర్యంలో సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంతాప సభ కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం పెదపాడు లోని నర్రా ఆంజనేయులు భవనం లో నిర్వహించారు. ముందుగా సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జోహార్లు అర్పించారు.

సంబంధిత పోస్ట్