రైతాంగ సమస్యలు పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు

గ్రామస్థాయిలో రైతు సంఘాన్ని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ద్వారకాతిరుమల శ్రీకృష్ణ యాదవ కళ్యాణ మండపంలో రైతు సంఘం రాష్ట్ర విస్తృత సమావేశం ఆ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె. శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. రైతాంగ సమస్యలు పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీ ఉద్యమం చేపడుతున్నట్లు ప్రకటించారు.

సంబంధిత పోస్ట్