కైకలూరు: దేవీనవరాత్రుల ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

నియోజకవర్గ కేంద్రమైన కైకలూరులోని శ్రీసత్యసాయి ధ్యాన మందిరంలో జరుగుతున్న దసరా నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారిని దర్శించుకుని మొక్కలు తీర్చుకున్నారు. అర్చకులు ఆయన తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈయన వెంట స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్