ఘనంగా వేడుకలు నిర్వహించారు. స్థానిక స్టేషన్ రోడ్ లో గల లూయిస్ డాగ్ రే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నేటి తరం యువత కు ఎంతోమంది కి కెమెరా నే తమ జీవన ఆధారం కుటుంబ పోషణకు ఆధారం అయ్యిందన్నారు. ఫోటోగ్రఫీ ని వృత్తిగా చేసుకుని తమ నైపుణ్యంతో ఆధునిక టెక్నాలజీ నీ ఉపయోగించుకోవాలన్నారు.
ఏలూరు
ఏలూరు జిల్లా ఆరుద్ర శత జయంతి ఘనంగా నిర్వహణ