ఎన్డీఎ ప్రభుత్వం వందరోజుల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదు

అధికారంలోకి వచ్చిన ఎన్డీఎ ప్రభుత్వం వందరోజుల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని ఏలూరు జిల్లా వైకాపా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డీఎన్నార్, ఎంపి కారుమూరి సునీల్ కుమార్ లు మండిపడ్డారు. శనివారం వైకాపా అధినేత, మాజీ సీఎం జగన్ పిలుపు మేరకు కైకలూరు మీసాల వెంకన్న సన్నిధిలో ప్రత్యేక పూజ అనంతరం గోవింద నామస్మరణ నడుమ రాష్ట్రంలో సంతోషంగా ఆనందంగా ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్