అటవీ శాఖ ఆధ్వర్యంలో వన్యప్రాణి వారోత్సవాలు

అటవీ శాఖ ఆధ్వర్యంలో వన్యప్రాణి వారోత్సవాలు నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా బుధవారం కైకలూరు మండలం లోని పెద కొట్టాడ గ్రామం లో వన్యప్రాణి వారోత్సవాలు నిర్వహించారు.కొల్లేరు వడ్డీసాధికారిక కమిటీ కన్వీనర్ బలే ఏసురాజు పాల్గొన్న ఈ కార్యక్రమంలో రెంజర్ రామకృష్ణాచారి,అటవీశాఖ ఎస్ ఎఫ్ ఓ సుజాత,డి అర్ ఓ రమేష్ లు పాల్గొని వన్యప్రాణులను రక్షించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ర్యాలీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్