వైసీపీ నుండి జనసేన పార్టీలోకి చేరికలు

నర్సాపురం నియోజకవర్గం మొగల్తూరు మండలంలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఆధ్వర్యంలో శనివారం వైసీపీ పార్టీ నుండి జనసేన పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి. పదుల సంఖ్యలో వైసిపి నుండి జనసేన పార్టీలో చేరారు. ఈకార్యక్రమంలో ముఖ్య అతిధులుగా ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాగంటి మురళీ కృష్ణ (చిన్నా) జనసేన ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్