వడదెబ్బకు వృద్ధుడి మృత్యువాత

శుక్రవారం జనార్దనవరం గ్రామానికి చెందిన 80 ఏళ్ల కంచల నాగులు వడదెబ్బతో మృతి చెందారు. మాజీ ఎంపీపీ కంచల కృష్ణ ఆయన కుమారుడు. కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల ప్రకారం, రెండు రోజుల ఎండల తీవ్రతకు ఆయన అస్వస్థతకు గురైనట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్