శుక్రవారం జనార్దనవరం గ్రామానికి చెందిన 80 ఏళ్ల కంచల నాగులు వడదెబ్బతో మృతి చెందారు. మాజీ ఎంపీపీ కంచల కృష్ణ ఆయన కుమారుడు. కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల ప్రకారం, రెండు రోజుల ఎండల తీవ్రతకు ఆయన అస్వస్థతకు గురైనట్లు సమాచారం.