నూజివీడులో ముస్లింల ఆధ్వర్యంలో ర్యాలీ

నూజివీడు పట్టణంలో శుక్రవారం మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకల సందర్భంగా ముస్లింలు ఊరేగింపు నిర్వహించారు. చిన్న గాంధీ బొమ్మ సెంటర్, ఆర్టీసీ బస్టాండ్ మీదుగా పెద్ద ఎత్తున ముస్లింలు భారీ ఊరేగింపు నిర్వహించారు. ప్రముఖ పెద్దలు మునిసి, జిలానీల నాయకత్వంలో ముస్లిం భక్తి పాటలతో ప్రశాంతంగా ఊరేగింపు నిర్వహించారు. నూజివీడు పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్