గోపవరం చేపల వేలం పాటలో అరుపులు

ముసునూరు మండలం గోపవరం గ్రామ సచివాలయం లో చేపల వేలం పాట వివాదంపై సోమవారం అరుపులు, కేకలు వేసుకున్నారు. పంచాయతీ పరిధిలోని అయ్యన్న చెరువు చేపల వేలం పాట పై వివాదం రాజకీయంగా రగులుతుంది. ఒక చోట నాయకుడు కి ఈ చెరువు చేపల వేలం పాట ఎటువంటి నిబంధనలు పాటించకుండా ఎలా ఈ వేలంపాట నిర్వహించారని బిజెపి, టిడిపి నాయకులు రాంబాబు, సుగుణ రావు ల నాయకత్వంలో స్థానికులు గ్రామ సర్పంచ్, కార్యదర్శి పై ఆగ్రహo వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్