చేబ్రోలులో స్వచ్ఛతహి సేవా కార్యక్రమం

ఉంగుటూరు మండలంలోని చేబ్రోలు గ్రామంలో సర్పంచ్ లక్ష్మి సునీత అధ్యక్షతన స్వచ్ఛతా హి సేవ కార్యక్రమం నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రత గురించి ర్యాలీ నిర్వహించి అనంతరం మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు. దీనిలో సెక్రటరీ రవి ఉప సర్పంచ్ దుర్గా భవాని అంగన్వాడీలు ఆశా వర్కర్లు సచివాలయ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్