ధాన్యం కొనుగోలుకు సర్వం సిద్ధం

ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలో ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉన్నామని ఇన్ చార్జ్ తహశీల్దార్ బొడ్డేపల్లి దుర్గాప్రసాద్ తెలిపారు. ఈ సంధర్భంగా గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మండలంలో రెైతులు కోసం 20 లక్షల గోనె సంచులు అవసరమని, వాటిని సిద్ధం చేస్తున్నామని అన్నారు. రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్