ఉంగుటూరు: అభివృద్ధి పనులు చేయుటకు పరిశీలించిన సర్పంచ్

ఉంగుటూరు గ్రామంలోని ఎస్సీ ఏరియాలో అభివృద్ధి పనులు చేయుటకు అధికారులు, ప్రజా ప్రతినిధులు శనివారం గుర్తించారు. డ్రైనేజీలు, సీసీ రోడ్లు వేయడానికి గ్రామ సర్పంచి బండారు సింధు మధుబాబు ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించడం జరిగింది. సర్పంచి మాట్లాడుతూ.. ఎస్సీ ఏరియాలో అభివృద్ధి చేయడానికి ఏపనులు కావాలో ముందుగా గుర్తిస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్