చీరాల: సీమౌత్ పూడ్చి వేసిన వారిపై చర్యలకు డిమాండ్

చీరాలలో శనివారం జరిగిన మత్స్యకారుల ప్రతినిధుల సమావేశంలో సముద్ర తీరాన్ని పూడ్చినవారిపై, సీఆర్‌జెడ్ నిబంధనలు ఉల్లంఘించి రిసార్ట్స్ నిర్మిస్తున్నవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అభివృద్ధి సాధన సమితి ప్రతినిధి ఆర్కే శీలం డిమాండ్ చేశారు. ఈ అంశాలపై కలెక్టర్‌కు నివేదిక ఇవ్వాలని ఆరు తీర్మానాలు చేశారు.

సంబంధిత పోస్ట్