వేటపాలెం మండలం పాపాయిపాలెంకు చెందిన పులి హరికృష్ణ తన బ్యాంకు ఖాతా నుండి 5. 47 లక్షలు పోయాయని ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం రాత్రి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చంద్రశేఖర్ చెప్పారు. నీ వాట్సాప్ లో వ్యక్తి మృతదేహం చిత్రాలు పంపమని దానిని చూడమని ఫోన్ వచ్చిందని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ చిత్రాలు చూస్తే సరికి దఫాలుగా అకౌంట్లో ఉన్న 5. 47 లక్షలు పోయాయని బాధితుడు చెప్పినట్లు ఎస్సై తెలిపారు.