పిరికిపంద చర్య : మన్నవ మోహనకృష్ణ

గుంటూరులో పలుచోట్ల ఎన్టీఆర్ విగ్రహాలను ఆగంతకులు దహనం చేసేందుకు ప్రయత్నించారు. ఇది ముమ్మాటికీ పిరికిపంద చర్య అని మన్నవ మోహన కృష్ణ అన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు స్తంభాలగరువులో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్