తాడికొండ మండలం, లామ్ గ్రామం, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వద్ద శుక్రవారం గుర్తించినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించే పనిలో పడ్డారు. వ్యక్తి మృతి అసహజ మరణంగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని గుంటూరు జి జి హెచ్ కి తరలించి కేసు నమోదు చేశారు. మృతుని వివరాలు తెలిసినవారు తాడికొండ పోలీసులను సంప్రదించాల్సిందిగా కోరారు.