అరండల్ పేట పోలీసులు కొరిటెపాడు మూడో లైనులోని ఒక ఇంట్లో జూదం ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు జూద గృహంపై దాడి చేసి, వారి వద్ద నుంచి రూ. 18,880 నగదును స్వాధీనం చేసుకున్నారు.