గుంటూరు: క్రీడాంధ్రప్రదేశ్ దిశగా మరో అడుగు పడింది: మంత్రి లోకేశ్

గ్రామీణ క్రీడాకారులకు అవకాశాలు కల్పించేందుకు ఏపీఎల్‌ను రూపొందించామని మంత్రి లోకేశ్ తెలిపారు. క్రీడాంధ్రప్రదేశ్ దిశగా రాష్ట్రం ముందుకు అడుగేస్తుందన్నారు. అమరావతి రాయల్స్‌కు ఎంపికైన దుర్గేశ్ నాయుడిని అభినందిస్తున్నట్లు సోమవారం తెలిపారు. ఆయన మరింత ఉన్నత స్థాయికి చేరాలన్నదే తన ఆకాంక్షగా పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్