శాసనసభ్యుడు ఏలూరు సాంబశివరావు గొల్లపాలెం గ్రామంలో పర్యటన

ఇంకొల్లు మండలంలోని గొల్లపాలెం గ్రామంలో ఆదివారం శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు పర్యటించారు. ఆయన ప్రజల సమస్యలపై చర్చించి, జెనటిక్ వ్యాధితో బాధపడుతున్న వల్లభనేని బాలక్రిష్ణను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ వెంకట్రావు, మండల పార్టీ అధ్యక్షులు హనుమంతరావు, స్థానిక నాయకులు వెనిగళ్ళ సుబ్బారావు, వల్లభనేని కోటేశ్వరరావు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్